*మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల…
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ ఈ…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో Pixel EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిభిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ కిందికుంట పార్క్…
విశ్వేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .
*కాల్వ శ్రీరాంపూర్ మండలం, మల్యాల్ గ్రామంలో . విశ్వేశ్వర స్వామీ (శివాలయం) 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా విశ్వేశ్వర స్వామీ దేవాలయాన్ని సందర్శించుకోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ…
కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…
రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.
రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు ఆరు గ్యారంటీ లపై మాట తప్పింది కాంగ్రెస్ అసెంబ్లీ రూపురేఖలు మారుస్తాం అని తట్టెడు మట్టి ఎత్తలేదు…
సమాజానికి రామ్ దేవ్ రావు హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి మెడ్ గేట్ టుడే మాస పత్రిక , ఎం టీ ఇండియా హెల్త్ కేర్ వారు హొనరింగ్ అఫ్ ఎక్సన్ల్లన్స్ అవార్డు ను నిన్న అనగా 14/03/2024 న అత్యంత…
ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్ నందు వైద్యులు ,రోగులు మరియు రోగులు అటెండర్లుతో కలిసి ప్రపంచ కిడ్ని దినోత్సవం జరుపుకున్నారు. ఈ కిడ్నీ దినోత్సవాన్ని డాక్టర్ కమలాకర్ మెడికల్ డైరెక్టర్ ఆద్వర్యం లో జరిగింది.…