భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మీద చేపడుతున్న నూతన రోడ్డు పనులను మరియు గ్రేవీ యార్డు పనులను ఆరంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , పీసరి బాలమని కృష్ణారెడ్డి నాయకులు సురేందర్ రెడ్డి , దర్శన్ రెడ్డి , ధర్మారెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , ఆకుల యాదయ్య , మల్లారెడ్డి , మన్నె బాలరాజ్ , సత్యనారాయణ ముదిరాజ్ మరియు గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page