జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి

Spread the love

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి , స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ అల్లాపూర్ డివిజన్ సమస్యలను స్టాండింగ్ కమిటీలో కమిషనర్ కి మేయర్ కి మరియు ప్రభుత్వ అధికారులకు

  • గాయత్రి నగర్ సున్నం చెరువు మీదుగా హై టెన్షన్ 100 ఫీట్ రోడ్డు వరకు 80 ఫీట్ రోడ్డు మంజూరు చేయాలని.
  • అల్లాపూర్ జీకే పాయింట్ నుండి హైటెక్ సిటీ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు చిన్నదిగా ఉండటం వల్ల రోజురోజుకు పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతుందని ఈ రహదారి విస్తరణ విస్తరణ చేయటం వల్ల ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అని అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page