పులివెందుల ఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఏసిపి దాడులు…

గతంలో రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసిన శివప్రసాద్.. ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్ళిన శివప్రసాద్… రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరు లలో ఏక కాలంలో కొనసాగుతున్న దాడులు… భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసిబి అధికారులు

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆఫీస్ నందు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు

బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి మరియు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి బీజేపీ రాష్ట్ర మాజీ…

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి , స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ అల్లాపూర్ డివిజన్ సమస్యలను స్టాండింగ్ కమిటీలో…
Whatsapp Image 2024 01 24 At 12.34.12 Pm

మున్సిపల్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీసిన చనిపోయిన కోడి

కరీంనగర్ జిల్లా: కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడో వ్యక్తి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన యువకుడు. అజీజొద్దీన్‌ తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్‌…

కలెక్టర్ ఆఫీస్ ముట్టడించిన దళిత సంఘం నాయకులు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించిన దళిత సంఘం నాయకులు దళిత బంధు విడుదల చేయాలని

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా వార్డ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా వార్డ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రం ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి సందర్శించి దరఖాస్తుల స్వీకరణ విధానాలను…

SEB జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు.

జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఫరూక్ అహ్మద్ ₹7,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు….

ప్రగతి నగర్ పోస్ట్ ఆఫీస్ ను పునరుద్ధరీకరించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ K ప్రకాష్

ప్రగతి నగర్ పోస్ట్ ఆఫీస్ ను పునరుద్ధరీకరించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ K ప్రకాష్ ని మరియు పోస్టు మాస్టర్ జనరల్ T.M .శ్రీలత ని కలిసి విజ్ఞప్తి చేయడమైనది, ఈ కార్య క్రమం లో 4 వ డివిజన్…

Muthoot FINCORP ఆఫీస్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల పట్టణం లోని హైటెక్ సిటీ లో Muthoot FINCORP ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు …

You cannot copy content of this page