ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి

వికారాబాద్ జిల్లా ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి

కలెక్టర్ ఆఫీస్ లో గ్రామపంచాయతీ కార్యదర్శిలను పర్మినెంట్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో గ్రామపంచాయతీ కార్యదర్శిలను పర్మినెంట్ చేసి 309 సర్టిఫికెట్లు మంత్రి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి యత్నం.. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి…

గంగుల క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి: మోహరించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక…

మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ బిజెపి నాయకుల నినాదాలు బిజెపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్…

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

పెయింటర్స్ యూనియన్ ఆఫీస్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెయింటర్స్ యూనియన్ ఆఫీస్ నుప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలంగాణ దషాబుది వేడుకలు మొదటి రోజు ప్రారంభం

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలంగాణ దషాబుది వేడుకలు మొదటి రోజు ప్రారంభం.

విద్యుత్ శాఖ ఆఫీస్ కు భూమి పూజ చేసిన సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లాలో విద్య శాఖ మంత్రి పర్యటన విద్యుత్ శాఖ ఆఫీస్ కు భూమి పూజ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అలాగే గుర్తింపు కార్డులు…

You cannot copy content of this page