ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి :

Spread the love

మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ 2&3వ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్క్ వాకర్స్ & ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కంత్, చంద్రగిరి సతీష్, సండ్ర వెంకటేష్, ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్, నాయకులు సాంబాశివా రెడ్డి, గోపాల్ కృష్ణ ముదిరాజ్,అజయ్ చౌదరి, స్వామి, దశరథ్, దివాకర్ రెడ్డి, గౌస్, డివిజన్ అధ్యక్షులు యాడిగిరి గౌడ్, ఆవుల ఎల్లయ్య, మురళి యాదవ్, బిక్షపతి, స్టాలిన్ రెడ్డి, ముత్యాలు,బైండ్ల నగేష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత రెడ్డి, స్వర్ణ కుమారి, శిల్ప, కృష్ణ మంజరి, సంధ్య రాణి, మేఘన ,స్థానిక నాయకులు కృష్ణ, రవీందర్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, బలరాం అభిషేక్, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి మహేష్,కేశవ్,సత్య, ఆంజనేయులు,సునీల్ శ్రీనివాస్, అంజిరెడ్డి మహిళలు స్థానిక కాలనీ వాసులు, అభిమానులు, యువకులు మెహబూబ్, ప్రవీణ్, ఉమా శంకర్, సందీప్ మార్నింగ్ వాకర్, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page