నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి , స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ అల్లాపూర్ డివిజన్ సమస్యలను స్టాండింగ్ కమిటీలో…

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్,…

You cannot copy content of this page