చిరు వ్యాపారులకు గొడుగులు⛱️⛱️ అందజేసిన..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ లోని చిరు చిరు వ్యాపారులకు చేవెళ్ల ఎంపి డా. జి.రంజిత్ రెడ్డి సహకారంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఏదో ఒక సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఎంపి రంజిత్ రెడ్డి గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. వారికీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ . ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, బస్వరాజ్, రవి యాదవ్, రవీంద్ర రాథోడ్, ఎంపి p అజర్, రాజేష్ గూడూరు, అజీమ్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page