ఎం ఎస్ బి సెలూన్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 14వ డివిజన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ఎస్ బి సెలూన్ ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మరియు సీనియర్ నాయకులు, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,నాయకులు తల్లారి సాయి ముదిరాజ్ యజమానులు సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page