4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి జలమండలి విభాగం ద్వారా సుమారు 4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ బురుగడ్డ పుష్పనగేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించడం జరిగింది.వారితో కాలనీ…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన 

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ..ఇందులో ప్రధానంగా పిఆర్ నగర్.. బబ్బుగూడ… అవంతి నగర్ తోట.. స్నేహపురి కాలనీలో పలు సిసి మరియు బీటీ…

2 ఎకరాలలో 395 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

*సాక్షిత ; 2 ఎకరాలలో 395 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం . త్వరలోనే మంత్రి ,బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడును. ప్రభుత్వ…

శ్రీకాళహస్తిలో సుమారు 90 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం

శ్రీకాళహస్తి పట్నంలో అర్బన్ హెల్త్ సెంటర్లు ఇదివరకు భాస్కరపేట మరియు గజేంద్రనగర్ లకే పరిమితం అయింది , బ్రిడ్జ్ యువతల ఉన్న 8 వార్డులకు మరియు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు అత్యధిక సౌకర్యాలతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు…

60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట

60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 26, 27, 28వ వార్డుల్లోని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి…

1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన

సాక్షిత : బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క సంక్షేమం…

ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం…

కొమ్మలపూడి గ్రామంలో సుమారు 6 కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెరుకుమూడి సచివాలయ పరిధిలో 2వ రోజు కొమ్మలపూడి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

దేశానికి వెన్నుముక రైతన్న…రైతులలో స్ఫూర్తి పెంపొందించేందుకు రైతుబండి…10 లక్షల రూపాయలతో రైతు ఎడ్ల బండి ప్రతిమ ఆవిష్కరణ…ఎమ్మెల్యే దాసరి

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చే రైతు చిహ్నం వారిలో స్ఫూర్తిని నింపే విధంగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు.మంగళవారం సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో 10 లక్షల రూపాయలతో అధునాతనంగా నిర్మాణం చేపట్టిన ఎడ్ల…

ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 92 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

సాక్షిత : * దండేపల్లి మండలంలోని దండేపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో *మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 92 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు…

You cannot copy content of this page