4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

Spread the love

రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి జలమండలి విభాగం ద్వారా సుమారు 4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ బురుగడ్డ పుష్పనగేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించడం జరిగింది.వారితో కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్త,జగన్నాథ్ రెడ్డి,వాసుదేవ్,జలమండలి మేనేజర్ జనార్దన్,ఇంజనీరింగ్ ఏఈ ప్రభు,సీఎం మల్లేష్,రాజి రెడ్డి,నాగభూషణం,సుధాకర్,మదన్ రెడ్డి తదితరులు.

Related Posts

You cannot copy content of this page