సిద్దిపేట : పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి పథకం( Kalyan Lakshmi). నాడు కేసీఆర్(KCR) కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరకి వెళ్లి పలకరించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ స్థానిక జాఫర్ బావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ నుండి కల్పన నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను…
చెవుటూరులో సచివాలయం భవనం ప్రారంభం. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “పాలనా సౌలభ్యంతో…
జిల్లాలో మంజూరు అయినా ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్.అండ్.బి, పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ, డీఈ లతో, టీఎస్ఎంఐడీసీ అధికారులతో…
సీతాఫలమండీ లో తాము ప్రారంభించిన ప్రభుత్వ స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజి భవనాలతో పాటు కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.…
సాక్షిత*తిరుపతి:ప్రజలకి అవసరమైన మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆదరించాలని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని 24, 48 వ…
స్మార్ట్ సిటీ ఎండి హరిత ఐఏఎస్స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ ఎం.డి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ…
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యతతో పని జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది.…
మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులను మునిసిపల్ చైర్మన్ G చిన్న దేవన్న పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పెద్ద వాగుపై…