ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరికి వెళ్లి పలకరించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరకి వెళ్లి పలకరించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Related Posts

You cannot copy content of this page