Whatsapp Image 2024 01 24 At 5.28.49 Pm

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీ ఎదురుగా తలెత్తిన డ్రైనేజీ సమస్య

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీ ఎదురుగా తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి , GHMC మరియు…
Whatsapp Image 2024 01 23 At 12.58.19 Pm

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ లోని 25వ వార్డు సాయి బాలాజీ కాలనీలో రూ.21 లక్షల వ్యయం మరియు 21 వార్డులో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు…
Whatsapp Image 2024 01 19 At 11.59.39 Am

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి,రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోనితంగడపల్లి 15వ వార్డులోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికిమున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి…

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యతతో పని జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది.…

నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లొ కుత్బుల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను గ్రామ వాసులతో కలిసి పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలనీ సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్…

4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి జలమండలి విభాగం ద్వారా సుమారు 4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ బురుగడ్డ పుష్పనగేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించడం జరిగింది.వారితో కాలనీ…

భూగర్భ డ్రైనేజీ పనుల పర్యవేక్షణ..!సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు భూగర్భ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి వారంలో రెండు మూడు సార్లు డ్రైనేజీ…

రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ పనులను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకవచ్చారు

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సీసాల బస్తీలో నెలకొన్న సమస్యలపై జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు స్థానిక నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ పనులను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్…

బీమా నగర్ నందు డ్రైనేజీ కాలువలు నిర్మించి మరియు సిమెంట్ రోడ్లు వేయండి

నగరి మున్సిపాలిటీ పరిధిలోని బీమా నగర్ నందు డ్రైనేజీ కాలువలు నిర్మించి మరియు సిమెంట్ రోడ్లు వేయండి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నగరి మున్సిపల్ పరిధలోనున్నటువంటి భీమా నగర్ ప్రజలు ఆవేదన భీమా నగర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలకు…

రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మొగులయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విట్టలయ్య,…

You cannot copy content of this page