రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ లోని 25వ వార్డు సాయి బాలాజీ కాలనీలో రూ.21 లక్షల వ్యయం మరియు 21 వార్డులో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు…
చౌటుప్పల పట్టణ కేంద్రంలోనితంగడపల్లి 15వ వార్డులోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికిమున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి…
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యతతో పని జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది.…
:ఈనెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరిగే BRS పార్టీ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సాయంత్రం TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల…
హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో ప్రణవ్ పలువురు వాకర్స్ తో మాటామంతి -రాజేశ్వర్ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన సీనియర్ సిటిజెన్స్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, అక్టోబర్ 28 హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో శనివారం ఉదయం హుజూరాబాద్ కాంగ్రెన్…
వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ లో జరిగిన టిఆర్ఎస్ మీటింగ్ లో మాట్లాడిన చేవెళ్ల పార్లమెంటు ఎంపీ రంజిత్ రెడ్డి
రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి జలమండలి విభాగం ద్వారా సుమారు 4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ బురుగడ్డ పుష్పనగేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించడం జరిగింది.వారితో కాలనీ…
శ్రీనివాస్ నగర్ పార్క్ & 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ & 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ఎన్ఎంసి మునిసిపల్ కమిషనర్ రామకృష్ణ రావు తో కలిసి…
సాక్షిత : జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…