రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన

Spread the love

రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

Related Posts

You cannot copy content of this page