రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన

రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్…

మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ

మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభసందర్భంగా బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి ,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్…

You cannot copy content of this page