శ్రీనివాస్ నగర్ పార్క్ & 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ & 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ఎన్ఎంసి మునిసిపల్ కమిషనర్ రామకృష్ణ రావు తో కలిసి పర్యవేక్షించారు.


అనంతరం స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్ పెండింగ్ లో ఉన్న పనులను సకాలంలో పూర్తిచేయాలి అని కాంట్రాక్టర్ ను అధికారులను ఆదేశించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, మునిసిపల్ కమీషనర్ రామకృష్ణ రావు, మునిసిపల్ అధికారులను, 10వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యలు,కాలనీ అసోసియేషన్ సభ్యలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page