రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…
విజయవాడ డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…
రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.
విశాఖ: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమ్ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్మన్ గిల్ (34), రజత్ (32), శ్రేయస్ అయ్యర్ (27),…
వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని కేశినేని చిన్ని కామెంట్స్ 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు వైసీపీలో…
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యతతో పని జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది.…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ సున్నం చెరువు పార్కులో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావుతో కలిసి నూతనంగా 85 లక్షల వ్యయంతో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.…
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ స్థానిక కాలనీ వాసులతో కలిసి పనులను పరిశీలించి,కాంట్రాక్టర్ తో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పని చెయ్యాలి అని కార్పొరేటర్…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు వైండింగ్ పనులను త్వరితగినగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒకప్పుడు మురికి కూపం…