కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య

అంచనా విలువ12 కోట్ల 30 లక్షలు దొరవారిసత్రం మండలం దుప్పల వారి కండ్రిగ కాలనీ వెదురు పట్టు నందు చెంబెడు ఆర్ & బి రోడ్డు నుండి తొగరముడి మీదుగా కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య…

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిసాక్షిత : శాస్త్రొక్త పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే….*-అమ్మలుగన్న అమ్మ శ్రీ కొండలమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై…

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

ఏకే భవన్ వద్ద 24 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి…

కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి…
Whatsapp Image 2024 01 23 At 1.42.27 Pm 1

డొంక రోడ్డు ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ముప్పాళ్ళ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు రూ.5 లక్షల అంచనా వ్యయంతో డొంక రోడ్డు ఏర్పాటు పనులు .. గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామం నుండి…
Whatsapp Image 2024 01 05 At 4.17.46 Pm

గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో కోటి 64లక్షల జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని

*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం…. గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా…
Whatsapp Image 2023 12 04 At 6.24.46 Pm

అభివృద్ది పనులకు మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం

తిరుపతి నగరంలోని చేపట్టబోవు అభివృద్ది పనులపై చర్చించి, తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్…
Whatsapp Image 2023 11 16 At 4.48.11 Pm

ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇవ్వండి.

ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇవ్వండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : * నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులను చేసేందుకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్…

You cannot copy content of this page