పలు అభివృద్ధి పనులకు భూమి పూజ మరియు బిటి రోడ్ ను ప్రారంభం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

Spread the love

సాక్షిత : లక్షెట్టిపేట మండలం లోని వెంకట్రావుపేట గ్రామం లో 33 లక్షల DMFT నిధులతో రోడ్లు,డ్రైన్స్,ఎలక్ట్రికల్ పోల్స్,కెనాల్ కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

లక్షెట్టిపేట మండలం లోని మిట్టపల్లి గ్రామంలో 17 లక్షల MRR ఫండ్ తో నిర్మించిన బిటి రోడ్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Related Posts

You cannot copy content of this page