డైనింగ్ హాలుకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

మంచిర్యాల పట్టణంలో మైనారిటీ షాదీ ఖానాలో రూ.19 లక్షల నిధులతో డైనింగ్ హాలు భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ గౌసుద్దీన్, మైనారిటీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page