డంపింగ్ యార్డ్ భూమి గ్రామస్తుల సొంతం….

Spread the love

తిరుపతి జిల్లా,వడమాల పేట…

డంపింగ్ యార్డ్ భూమి గ్రామస్తుల సొంతం….

గ్రామ అభివృద్ధికై కృషి చేస్తా – సర్పంచ్ మణి రాజు

వడమాలపేట మండల పరిధిలోని ఎస్.బి.ఆర్ పురం గ్రామపంచాయతీ డంపింగ్ యార్డు భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్తులు…

గతంలో రెండు ఎకరాల 35 సెంట్లు గుట్ట పోరంబోకు భూమిని ఆక్రమించిన అగ్రకులానికి చెందిన వ్యక్తి….

స్థానిక రెవెన్యూ అధికారులకు పలుమార్లు అర్జీలు సమర్పించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు…

గతంలో కోర్టును ఆశ్రయించిన జాప్యం చేసిన అధికారులు…

ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు మేరకు స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా డంపింగ్ యార్డ్ భూమిని సర్వే చేసి గ్రామ ప్రజలకు పంపిణీ…

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page