18.50 లక్షల రూపయలతో పలు అభివ్రుది పనులకు భూమి పూజ చేసిన.

Spread the love

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ..

అలంపూర్ నియోజక వర్గనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.

-అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా…

-పట్టణాలు,మరియు గ్రామాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం…

❇అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ..

రాజోలి మండలం పెద్ద తాండ్ర పాడు గ్రామంలో 10 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ పనులకు మరియు చింతల క్యాంప్ లో 8.50 లక్షల సీసీ రోడ్ పనులకు భూమి పూజకు ముఖ్య అతిథిగా హాజరైన భూమి పూజ చేసిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ..

ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

అలంపూర్ నియోజక వర్గనీ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా అని ఆయన అన్నారు. పట్టణలో గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.ప్రణాళికా బద్దంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు.

Related Posts

You cannot copy content of this page