బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిన్న కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లి బీజేపీ BJP జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ , కోటపల్లి బీజేపీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య అధ్యక్షతన నిన్న బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తే బీజేపీ కి మద్దతుగా భారీ సంఖ్యలో జనం పాల్గొని మద్దతు తెలిపినందుకు వారికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , బీజేపీ సీనియర్ నాయకులు అందుగుల శ్రీనివాస్ ,బీజేపీ జిల్లా కన్వీనర్ అక్కల రమేష్ , MRPS మంచిర్యాల అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య పాల్గొన్నారు గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ ఇవ్వాళ భారత దేశం బాగుండాలి అంటే కేంద్రం లో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి నన్ను పెద్దపల్లి ఎంపీ గా గెలిపించి నరేంద్ర మోడీ కి కానుకగా పంపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో కోటపల్లి మండల BJP ఇంచార్జి కాశెట్టి నాగేశ్వర్, రావు కోటపల్లి మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వడ్లకొండ రాజేష్,మండలం జనరల్ సెక్రటరీ పెద్దింటి లక్ష్మణ్, కొండగొర్ల రాజేందర్, కొల్లూర్ మాజీ సర్పంచ్ రాజగోడ్, ఉడుత రాజబాపు బీజేపీ మండల కార్యదర్శి సోషల్ మీడియా కో కన్వీనర్ శ్రవణ్ , రాళ్లబండి స్వామి దుర్గం నర్సింహులు, చంద్రయ్య, చిట్యాల మొండి, st మోర్చా కోడిపే మహేష్,శ్రీశైలం,సాయి, రాకేష్ బాపు మరియు బీజేపీ కోటపల్లి మండల సీనియర్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ నాయకులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ ఫేస్…
Spread the love హైదరాబాద్:-తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల వల్ల…
Spread the love విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తో హర్షం వ్యక్తం చేసిన ప్రజలువిద్యుత్ శాఖ స్టేట్ ఇంజనీర్ రవికుమార్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తిరుమలాయపాలెం మండల పరిధి లోని గోల్ తండా పాతర్లపాడు ఎస్సీ కాలనీ గోపాయిగూడెం…
ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగినది కావున దిశా దిన కార్యక్రమం జరగడంతో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి అదేవిధంగా కామేపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది
Spread the love
Spread the love అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి -సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం నగరంలో డయాగ్నస్టిక్ కేంద్రాలు నిలువు దోపిడీకి అడ్డాలుగా మారాయని ఆసుపత్రి వర్గాలు ల్యాబ్ యజమానులు…
Spread the love బాదావత్ సొకు కూ ఘనంగా నివాళులు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఆసిఫాబాద్ ) శంకర్ నాయక్ మాతృమూర్తి బాదావత్ సొకు పెద్దకర్మ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్య…
Spread the love మల్కాజిగిరి నియోజకవర్గం మిర్జాల్ గూడ కి చెందిన కిషోర్ చారి, గతంలో రెండు కిడ్నీలు పాడవడంతో, గత సంవత్సరం జీవన్ దారా ద్వారా ప్రభుత్వ సహకారంతో ఒక కిడ్నీను అమర్చుకోవడం జరిగింది. ఒక కిడ్నీ అమర్చాక కూడా…
Spread the love శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్…
Spread the love మీడియా సమావేశం ప్రధాన అంశాలు..సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల w/0 బాలరాజు పై మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి…
Spread the love నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్……………………………………………………సాక్షిత : ఈ సమావేశానికి హాజరైన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు,…