బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన…

శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

ప్రజావాణి కార్యక్రమానికి 12 పిర్యాదులు.

పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే ఐపిఎస్ అన్నారు. జిల్లా పోలీస్…

ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. సాక్షిత : 125 – గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్ లో పాస్టర్ జాకబ్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రేయర్ పవర్…

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్, ఎంఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, యువ నాయకురాలు సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి లో యజమానుల మురళి కృష్ణ, కిషోర్ ల…

నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి

నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం..

భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న CM రేవంత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం…

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు తగిన…

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ ని మాజీ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి…
Whatsapp Image 2024 01 24 At 11.55.05 Am

బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరైన (అంచనా కోటి 20 లక్షలు రూపాయలలు) బ్రిడ్జ్ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ…

You cannot copy content of this page