Whatsapp Image 2024 01 13 At 5.45.12 Pm

నరసరావుపేట లో “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
Whatsapp Image 2024 01 13 At 2.37.32 Pm

అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం

అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది.రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు.ఇప్పటికే ఈ కార్య క్రమానికి రావాలని టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ కి ఆహ్వానం అందింది.ఈ…
Whatsapp Image 2024 01 05 At 3.13.46 Pm

హరిహరసుతుడు మహాపడి పూజా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

సురారం డివిజన్ పరిధి జై దుర్గాభవాని కాలనీ లో గురుస్వామి గోకుల యాదగిరి అధ్వర్యంలో నిర్వహించిన మాహా పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక…

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నదామోదర్ రాజనర్సింహ

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాక్షిత : పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ…

శ్రీ అయ్యప్ప స్వాముల ఇరిముడి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని శివాలయంలో జరిగిన హోమం, భగత్ సింగ్ నగర్ లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా…

శ్రీ అయ్యప్ప స్వాముల ఇరిముడి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని శివాలయంలో జరిగిన హోమం, భగత్ సింగ్ నగర్ లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కె పి వివేకానంద్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కె పి వివేకానంద్ ఆధ్వర్యంలో బయలుదేరిన కుత్బుల్లాపూర్ గులాబీ శ్రేణులు.. ముఖ్యమంత్రి కెసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ఆధ్వర్యంలో ఐ…

సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి తలసాని

మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకే పూర్తి హక్కులను కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని…

మిషన్ రాయలసీమ కార్యక్రమానికి భారీగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు..

నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా మిషన్ రాయలసీమ కార్యక్రమం లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర…

విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జెడ్పీ చైర్మన్ కోరంకనకయ్య

డీసీసీబీ డైరెక్టర్ మల్లి బాబు.యాదవ్. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలం, బాసిత్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన .సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రారంబోస్థవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్. కోరం…

You cannot copy content of this page