పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కె పి వివేకానంద్

Spread the love

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కె పి వివేకానంద్ ఆధ్వర్యంలో బయలుదేరిన కుత్బుల్లాపూర్ గులాబీ శ్రేణులు..

ముఖ్యమంత్రి కెసీఆర్ చేతుల మీదుగా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ఆధ్వర్యంలో ఐ డి పి ఎల్ సాయిబాబా ఆలయం నుండి బారి ఎత్తున సుమారు 100 కార్లతో ర్యాలీ గా బయలుదేరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మున్సిపల్ డివిషన్ల అద్యేక్షులు అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page