సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజ ,సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణ ని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషా ని న్యూ డిల్లీలోని సిపిఐ జాతీయ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు డిల్లీలో…
రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – హిందూ దేవాలయాల కమిటీ సభ్యులు.. సాక్షిత : 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి గురుమూర్తి నగర్ లోని శివాలయం, పోచమ్మ ఆలయం, వెంకటేశ్వరా స్వామీ ఆలయం…
సాక్షిత : 125 గాజులరామారం డివిజన్ విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్బంగా తమ తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో…
జాతిపిత మహాత్మా గాంధీజీ154వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధీ నగర్లో జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి ఈ రోజు ఎమ్మెల్యే…
119వ రోజు ప్రగతి యాత్ర… 7కోట్ల 6 లక్షల వ్యయంతో నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సెప్టిక్ ట్యాంక్, సీసీ రోడ్, పార్క్, మంజీరా వాటర్ సంప్, స్మశాన వాటిక అభివృద్ధి,…
బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు
బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు వాల్మీకీ బోయల ను ఎస్ టి జాబిత లో…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 సూరారం పరిధిలో లక్ష్మి నగర్ కాలనీ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 111వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అనంతరం పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్…
75 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తి, కాలనీలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నాం – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్..…
జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, డివిజన్ లోని పలు కాలనీలోని గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నూజివీడు సీడ్స్ రోడ్, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ సుదర్శన్ రెడ్డి నగర్, డీ నగర్,గణేష్ నగర్,132 జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్ లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సందర్శించి…