గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

Spread the love

జాతిపిత మహాత్మా గాంధీజీ
154వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధీ నగర్లో జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం శాంతి కి మార్గదర్శిఅని గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు దేశం అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారు. బడుగు బలహీన అభ్యున్నతి కృషిచేసిన వ్యక్తి అని,అహింస మార్గంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది మన “గాంధీజీ” అని తెలిపారు.

ఈ కార్యక్రమంల వెల్ఫేర్ అసోసియేషన్ అద్యేక్షులు జల్దా రాఘవులు, మాజీ వైస్ చైర్మన్ జైరాం, డివిజన్ అద్యేక్షులు శంకరయ్య, అబ్దుల్ ఖదీర్, లక్ష్మీనాథ్, సయిద్ రషీద్, మఖ్సూద్ అలీ, వేణు యాదవ్, చింతయ్య, బాలు నేత, ఎల్లయ్య, శ్రీనివాస్, నీలగిరి, ఖాజా భాయ్, రహీం, అహ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page