పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన “వరికపూడిశెల” ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమంనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కె పి వివేకానంద్ ఆధ్వర్యంలో బయలుదేరిన కుత్బుల్లాపూర్ గులాబీ శ్రేణులు.. ముఖ్యమంత్రి కెసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ఆధ్వర్యంలో ఐ…
ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు…
ఎత్తిపోతల పథకం నూతన కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. NTR జిల్లా / వీరులపాడు మండలం : వీరులపాడు మండలంలోని వి.అన్నవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం యొక్క పంప్ హౌస్ కు…
సాక్షిత సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…