సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్

Spread the love

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్, ఎంఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, యువ నాయకురాలు


సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి లో యజమానుల మురళి కృష్ణ, కిషోర్ ల అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “సరోవర స్ట్రీట్ హోటల్” ను స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, ఎంఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, యువ నాయకురాలు లిఖిత రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, రవి కిరణ్, చిట్ల దివాకర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, చంద్రగిరి సతీష్, నాయకులు సంబశివా రెడ్డి, నిరుడు యాదగిరి, దూసకంటి వెంకటేష్ , ప్రెస్టీజ్ డెవలపర్స్ అధినేత ఐవిఆర్ చౌదరి, యజమానుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page