చిత్తారమ్మ దేవి జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి లో కోళ్ల వీరేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్తారమ్మ దేవి జాతరకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా చీడపీడలు తొలగడమే కాక అష్టైశ్వర్యాలు…

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్, ఎంఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, యువ నాయకురాలు సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి లో యజమానుల మురళి కృష్ణ, కిషోర్ ల…

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నదామోదర్ రాజనర్సింహ

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాక్షిత : పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ…

గొర్రెల పంపిణి కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెల పంపిణి

గొర్రెల పంపిణి కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెల పంపిణి చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. లక్షెటిపేట మున్సిపల్ పరిధిలోని 8వార్డ్ గంపలపల్లి లో గొర్రెల పంపిణి కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెల పంపిణి చేసిన…

దశాబ్ది వనం ప్రారంభోత్సవం లో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

తెలంగాణ హరిత హరం దశాబ్ది ఉత్సవాల లో బాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు (ONE DAY ONE CRORE) మొక్కలు నాటే పేరిట శ్రీయుత శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు చే లక్షెట్టిపెట మోడల్ డిగ్రీ…

UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన

కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల రూ.22.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెపట్టబోయే UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ…

ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్,పాపరాయుడు నగర్ కాలనీలలో రూ.25.00 ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు మరియు…

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి ప్రశాంత్ నగర్,శ్రీనివాస కాలనీ నాగార్జున హోమ్స్, నందమూరి నగర్ కాలనీ లలో రూ.88.00 లక్షలు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీ…

కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమలప్రసన్న నగర్ కాలనీ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు…

పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ A బ్లాక్ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ…

You cannot copy content of this page