శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

17తేదీన జరిగే హైదరాబాదులో బహిరంగ సభకు కార్యకర్తలు హాజరుకావాలని

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ 17తేదీన జరిగే హైదరాబాదులో బహిరంగ సభకు కార్యకర్తలు హాజరుకావాలని మాట్లాడడం జరిగింది

You cannot copy content of this page