శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బ్యాంక్ కాలనీ లో శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్,వెంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి,నర్సింహా రెడ్డి,కృష్ణ రెడ్డి,మోహన్ రావు, చక్రి,ఏళ్ళ గౌడ్, నారాయణ, గణేష్, కూన శ్రవణ్ గౌడ్, కూన మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, అర్జున్ ముదిరాజ్,మణికంఠ,శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page