శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఉన్న శ్రీశ్రీశ్రీ రుక్మిణి సత్యభామ సహిత మురళీకృష్ణ దేవాలయంలో ఏర్పాట్లు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి మద్దతుగా నల్తూరు గ్రామ ముదిరాజ్ సోదరులు సర్పంచ్ జనార్ధన్

జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి మద్దతుగా నల్తూరు సర్పంచ్ జనార్దన్ ఆధ్వర్యంలో ముదిరాజులం అందరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతు తెలుపుతు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

బొల్లారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా బీ.సీ బంధు చెక్కులు పంపిణీ

సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఐదు మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన లక్ష రూపాయల(1,00,000/-) ఆర్థిక సాయాన్ని గ్రాంటు రూపంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. పటాన్చెరువు పట్టణంలోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.

మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద్ , మైనంపల్లి హనుమంత్ రావు ..

సాక్షిత : * పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు కీ.శే. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పఠాన్ చేరులోని వారి నివాసంలో పరామర్శించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్…

పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

సాక్షిత : పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు,మూడు రోజుల క్రితం…

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ సన్మానించారు

You cannot copy content of this page