తెలంగాణ జెసి రాజా విక్రమ్ రెడ్డి సరస్వతి దేవి విగ్రహాన్ని తిలకించారు

Spread the love

కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఇటీవల పచ్చిపాల రామనాథం ట్రస్ట్ ద్వారా నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పచ్చిపాల రాజా విక్రమ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని పరిశీలించి కొన్ని ముఖ్యమైన సూచనలు ట్రస్ట్ కార్యదర్శి డా: పచ్చిపాల మల్లికార్జున్ రెడ్డికి చేశారు.. విగ్రహం చాలా గొప్పగా ఉందని ఆ సరస్వతి దేవి తల్లి కళ్ళ ముందు నిదులుతుందని తెలిపారు..

Related Posts

You cannot copy content of this page