కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలు కూలీ పెంచే వారి పక్షాన పోరాడతాం.. కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు…
అలంపూర్ జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి లో కోళ్ల వీరేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్తారమ్మ దేవి జాతరకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా చీడపీడలు తొలగడమే కాక అష్టైశ్వర్యాలు…
కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఇటీవల పచ్చిపాల రామనాథం ట్రస్ట్ ద్వారా నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పచ్చిపాల రాజా విక్రమ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని పరిశీలించి…
కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి రూ3.95 లక్షలతో నూతనంగా నిర్మించిన జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట ను…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి లో న్యూ శివాలయం నగర్ లో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో దుర్గదాస్ మహారాజ్, నాగరాజ్,గోపాల్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో జరుగుతున్న చిత్తరమ్మ దేవి జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్దించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
శంకర్పల్లి పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను శనివారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఇష్టపడి…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీశ్రీశ్రీ దుర్గామాత దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుండి క్షేమంగా బయట పడాలని త్రిపురాంతకం మండలం నాయకులు స్థానిక శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం లో ప్రత్యేక…