ఖబర్దార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

Spread the love

ఖబర్దార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి?

మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పే కాలం ముందుంది.?
జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,
PACSవైస్ చైర్మన్.
కాల్వ నరేష్

పార్టీ ఫిరాయింపుల గురించి జనగామ ఎమ్మెల్యే. పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.*మచ్చ శ్రీనివాస్ PACS. వైస్ చైర్మన్. *కాల్వ నరేష్ అన్నారు.శనివారం శనివారం రోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీక్యాంపు కార్యాలయంలోమీడియా సమావేశంలో మాట్లాడుతూ.మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇతర పార్టీ గుర్తుపై గెలిసిన ప్రజా ప్రతినిధులను. టిఆర్ఎస్ పార్టీలో. చేర్చుకున్నది నిజం కాదా..
కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మానం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంటే మింగుడు బడని టిఆర్ఎస్ పార్టీ నాయకులుపనికిమాలిన విమర్శలు చేస్తున్నారని. విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం. రాష్ట్రంలో ఏ రోజైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిందా అని. అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగుతా ఉంటే ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారనివారు మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి అధికార పార్టీకి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలే మీ నాయకత్వాన్ని చెప్పులతో కొట్టే కాలం వస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో. అమ్మ నా కళాధర్ రెడ్డి. ఉశయ్య గారి.రాజిరెడ్డి.పుట్ట. బాలకిషన్. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కర్ణంపల్లి రమేష్ గౌడ్.
మల్లుగారి రామచంద్ర రెడ్డి.స్వామి.నస్కంటి నర్సింలు గౌడ్.తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page