కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి సమక్షంలో 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు

Spread the love

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లో నారాయణ, శివకుమార్, అజయ్ కుమార్, అద్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి సమక్షంలో 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, 130వ డివిజన్ అధ్యక్షుడు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర NSUI జనరల్ సెక్రెటరీ గొల్ల జాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page