సంకేపల్లి మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

The former Sarpanch of Sankepalli, Indira Laxman, joined the Congress partyశంకర్‌పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామ బిజెపి పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ…

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి…

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి సమక్షంలో 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లో నారాయణ, శివకుమార్, అజయ్ కుమార్, అద్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…

సంకేపల్లీ గ్రామంలో బీజేపీలో వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో సంకెపల్లి మాజీ సర్పంచ్ దేవుని శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ ఉప్పరి భద్రయ్య , contested సర్పంచ్ ఉప్పరి సురేష్, మాజీ ఉపసర్పంచ్ లు, కావలి వెంకటేష్, పత్తి సాయిలు, సత్యనారాయణ రెడ్డి, ఉప్పరి చిన్నరఘు, మరియు…

కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ బిజెపి నేతలుమహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మురళీకృష్ణ శర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు.

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.
Whatsapp Image 2023 11 21 At 5.42.29 Pm 1

గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు

: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బిజెపి సీనియర్ నాయకులు కుమ్మరి రాజు, జనార్ధన్, యాది రెడ్డి, తిరుపతి, తదితరులు బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో…
Whatsapp Image 2023 11 13 At 3.56.30 Pm

ఇందిరమ్మ కాలనీ వాసులు కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీ వాసులు ఆంజనేయులు ఆధ్వర్యంలో వారి కాలనీ వాసులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Whatsapp Image 2023 11 01 At 2.39.36 Pm

కూకట్‌పల్లి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చున్ను పాషా బీఆర్‌ఎస్‌లో చేరారు

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే స్థానికేతర అభ్యర్థులకు కేటాయించిన టిక్కెట్ల విషయంలో అంతర్గత కుమ్ములాట నడుస్తోంది. మూసాపేట డివిజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా, మహ్మద్ సజ్జాద్, శశాంక్, సాయిరాం,…

You cannot copy content of this page