సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…

విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్ల తొలగింపు

రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు శాఖల్లో సంస్కరణలు చేపడుతోంది. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. TSSDCL, TSNPDCLలో అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లను కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు…

ఫిబ్ర‌వ‌రి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్

రాష్ట్రంలో వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ‌ గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు,…

గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్య

124 డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్ ఫేస్ టు మరియు గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్యగా ఉందని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పర్యటించి సమస్యను స్వయంగా…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు..

సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని.. విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్ లైన్లపై,…

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాక్షిత : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం…

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల…

ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కి సంబంధించి ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి ప్రమాదం జరిగి గోద్రెజ్ ఫ్యాక్టరీ అంబులెన్స్ కి ఫోన్ చేయగా…

విద్యుత్ షాక్ కు గురైన లైన్మెన్ సుబ్బరాయుడు

ప్రకాశం జిల్లా… కొమరోలు మండలం గొనెపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేస్తూ విద్యుత్ షాక్ కు గురైన లైన్మెన్ సుబ్బరాయుడు.. విద్యుత్తు లైన్మెన్ సుబ్బరాయుడు కి తీవ్ర గాయాలు, 108 వాహనంలో గిద్దలూరు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు..…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE