రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న హిందూ,ఎస్సి,క్రిస్టియన్,ముస్లిం స్మశానవాటికలో ఎక్కడ లేని విదంగా విద్యుత్ దీపాల అలంకరణ

Spread the love

రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న హిందూ,ఎస్సి,క్రిస్టియన్,ముస్లిం స్మశానవాటికలో ఎక్కడ లేని విదంగా విద్యుత్ దీపాల అలంకరణలో ఒక ఆహ్లాదకరమయిన ప్రదేశంగా తీర్చి దిద్దుతా అని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించి తెలిపాడం జరిగింది.ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ లిఖిత తో కలిసి పర్యటించి స్థల పరిశీలన చేసి ఆక్టాగోనల్ పోల్స్,హై మాస్ట్ పోలీస్ కొరకు ప్రతిపాదన పూర్తి చేయాలి అని ఎంత ఖర్చు అయినా స్మశానవాటికను అందంగా హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ఎక్కడ లేని విదంగా ఆహ్లాదకరంగా చేస్తా అని కార్పొరేటర్ తెలిపారు.

అనంతరం మల్లికార్జున నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తా పార్క్ లో కూడా విద్యుత్ దీపాల అలంకరణలో భాగంగా నూతన పోల్స్ కోసం స్థల పరిశీలన చేయడం జరిగింది.అలాగే మయూరి నగర్ పార్క్ లో కూడా నూతన పోల్స్ కోసం స్థల పరిశీలన చేయడం జరిగింది.వారితో సీఎం మల్లేష్,సుంకు స్వామి,శంకర్ యాదవ్,మహేండ్ రెడ్డి,విట్టల్,బాలిరెడ్డి,రాజ్కుమార్,ప్రకాష్ తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page