కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

రైల్వే కోడూరు : ఉదయం రైల్వే కోడూరు పట్టణ రాజ్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజక వర్గoలోని నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ,ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . ఈ కార్యక్రమంలో ఏపీ…

విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు..

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా.. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా.. 298.19 మిలియన్…

గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్

రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.…

రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ – 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం..

రంగారెడ్డి జిల్లా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక…

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమం

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పి.సి.సి సభ్యులు డాక్టర్ చందా సంతోష్!! , కొత్తగూడెం సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి…

సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…
Whatsapp Image 2024 01 29 At 7.01.31 Pm

విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్ల తొలగింపు

రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు శాఖల్లో సంస్కరణలు చేపడుతోంది. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. TSSDCL, TSNPDCLలో అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లను కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు…
Whatsapp Image 2024 01 23 At 6.47.23 Pm

ఫిబ్ర‌వ‌రి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్

రాష్ట్రంలో వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ‌ గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు,…
Whatsapp Image 2024 01 21 At 2.57.42 Pm

గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్య

124 డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్ ఫేస్ టు మరియు గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్యగా ఉందని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పర్యటించి సమస్యను స్వయంగా…

You cannot copy content of this page