అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడం

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో…

శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పూల మాలలతో ఆయనకు నివాళులు అర్పించినాము ఈ సందర్భంగా మూడ నమ్మకాల నిర్మూలన సంఘం(MNS) రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అయిన బండారి బాలకిషన్ మాట్లాడుతూ సమాజంలో…

గొల్లపూడి లో 3650 మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …..సర్నాల తిరుపతిరావు

గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలంమైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో హారతులు పెట్టి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు ని పూలతో ఆహ్వానించారు..ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ….. గొల్లపూడి…

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సునీతా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతతో ఆప్‌ ఎమ్మెల్యేల భేటీ.

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్‌ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో…

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు..

బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్ చేసి…

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద క్యూసీసీఏ ఛైర్మన్, జీడిమెట్ల గ్రేస్ కాస్పల్ చర్చ్ పాస్టర్ శౌరి…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. కోడెల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా…

ఓల్డ్ రామచంద్రపురం లో ఉన్న రాయసముద్రం చెరువు లో పేరుకుపోయిన గుర్రపు డెక్క

రామచంద్రపురం డివిషన్లో ఉన్న ఓల్డ్ రామచంద్రపురం లో ఉన్న రాయసముద్రం చెరువు లో పేరుకుపోయిన గుర్రపు డెక్క వల్ల దోమల బెడద బాగా పెరుగుతుంది అని స్థానికుల వినత మేరకు జిహెచ్ఎంసి ఎంతమొలజి సిబ్బందితో కలిసి అక్కడ పెరుగుతున్న గుర్రపు డెక్క…

You cannot copy content of this page