సమస్యలు పరిష్కారానికే స్వచ్ఛ సర్వేక్షన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సాక్షిత పటాన్చెరు : జిహెచ్ఎంసి పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్-ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో కాలనీల ప్రజలతో…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు.

రైతు బీమా ప్రొసీడింగ్ ను అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *

సాక్షిత : జిన్నారం గ్రామానికి చెందిన బుక్క సింహయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు అయింది…ఈ మేరకు ఎమ్మెల్యే నివాసంలో మరణించిన సింహయ్య కుటుంబ సభ్యులకు రైతు…

పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు

సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన…

పలుకాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..

డ్రైనేజీ సమస్యల పరిశీలన…. ఓపెన్ డ్రైనేజీ ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశం….. పటాన్చెరు లోని శాంతినగర్ కాలనీ, మరియు నర్ర బస్తి కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మురుగునీరు బయటికి వచ్చి రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్…

రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న హిందూ,ఎస్సి,క్రిస్టియన్,ముస్లిం స్మశానవాటికలో ఎక్కడ లేని విదంగా విద్యుత్ దీపాల అలంకరణ

రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న హిందూ,ఎస్సి,క్రిస్టియన్,ముస్లిం స్మశానవాటికలో ఎక్కడ లేని విదంగా విద్యుత్ దీపాల అలంకరణలో ఒక ఆహ్లాదకరమయిన ప్రదేశంగా తీర్చి దిద్దుతా అని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించి తెలిపాడం జరిగింది.ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ…

సంక్షేమ గృహాలలో ఉరేళ్ల మహేష్ యాదవ్ తనిఖీలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ని సంక్షేమ హాస్టల్ ను జాతీయ బీసీ విద్యార్థి “సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఉ రేళ్ల మహేష్ యాదవ్ తనిఖీ చేశారు. హాస్టల్ లో భోజన వసతి సౌకర్యాలు పై విద్యార్థుల అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో…

యాట అండాలు అంత్యక్రియలకు పదివేల రూపాయలు ఆర్థిక సాహాయం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో యాట అండాలు మహిళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి…

చెక్కులను పంపిణీ చేసిన శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం, మున్సిపల్ పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్…

మంచి నీటి సరఫరాను ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు సాయి కాలనీ సాయి ధామం అపార్ట్మెంట్స్ లో మిషన్ భగీరథ మంచి నీటి సరఫరాను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక…

You cannot copy content of this page