మైనార్టీ సెల్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా షేక్ గౌస్ నియామకం

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన షేక్ గౌస్ కి నియామక పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి … ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో…

భారీగా గంజాయి స్వాధీనం చేసుకొన్న కోదాడ రూరల్ పోలీసులు,

సాక్షిత కొదాడ : భారీగా గంజాయి స్వాధీనం చేసుకొన్న కోదాడ రూరల్ పోలీసులు, మధ్యాహ్నం 15.30 గంటల సమయం లో రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి ని కారు లో వదిలిపెట్టి పారి పోతుండగా…

సి.పి.ఆర్ తో 50 శాతం గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

సి.పి.ఆర్ తో 50 శాతం గుండె పోటు మరణాలు తగ్గించవచ్చుసిపిఆర్ పై ప్రతీ ఒక్కరికీ వైద్య శాఖ అవగాహన కల్పించాలిసూర్యాపేట కలెక్టరేట్ లో సిపిఆర్ పై శిక్షణా తరగతులు , ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి* సాక్షిత సూర్యాపేట…

రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద…

శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.

శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. శ్రీ సీతారాముల కళ్యాణం — శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట30 మార్చి (సాక్షిత ప్రతినిధి) సూర్యపేట జిల్లా కేంద్రంలోనిశ్రీ వేదాంత భజన మందిరంతో…

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి .. జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు… హుజూర్ నగర్…

వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట

వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట. వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు కేంద్ర ప్రభుత్వ…

కొమ్మాల గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన MPP

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి శాసనసభ్యులు డా,, గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం ,జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో కొమ్మాల గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన…

ప్రధాని నోట ‘నవోదయ’ పూర్వ విద్యార్థి రాజ్ కుమార్ నాయక్ మాట

ప్రధాని నోట ‘నవోదయ’ పూర్వ విద్యార్థి రాజ్ కుమార్ నాయక్ మాట సూర్యాపేట:ప్రధాని మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ లో స్థానిక నవోదయ హై స్కూల్ పూర్వ విద్యార్థి పేరణినృత్య కారుడు ధరావత్ రాజ్ కుమార్ నాయక్ ను…

కన్నుల పండుగగా శ్రీ ఇష్టకమేశ్వరి శంభులింగేశ్వర స్వామి వారి రధోత్సవం

Radhotsavam of Sri Ishtakameshwari Shambulingeswara Swami as the festival of eyes సాక్షిత : మహాశివరాత్రి జాతరని పురస్కరించుకొని మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామిని ఎమ్మెల్యే సైదిరెడ్డి తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు…

You cannot copy content of this page