మైనార్టీ సెల్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా షేక్ గౌస్ నియామకం

Spread the love

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన షేక్ గౌస్ కి నియామక పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి …

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాడ౦ ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు….

Related Posts

You cannot copy content of this page