ధారూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సమక్షంలో ధారూర్ మండలం BRS పార్టీ అధ్యక్షులు గా ఎబ్బనూరు గ్రామం మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల…

దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ అక్బర్ కి నియామక పత్రం

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టి‌పి‌సి‌సి మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సొహైల్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ అక్బర్కి నియామక పత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన టి‌పి‌సి‌సి రాష్ట్ర…

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారిని నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ నందు…

మైనార్టీ సెల్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా షేక్ గౌస్ నియామకం

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన షేక్ గౌస్ కి నియామక పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి … ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో…

దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన చింతకింది సురేశ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన చింతకింది సురేశ్ ని అభినందించిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి . ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల మాజీ అధ్యక్షులు బొంగునూరి…

బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులుగా గ్యార శేఖర్ ఎన్నిక

బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులుగా గ్యార శేఖర్ ఎన్నిక చిట్యాల సాక్షిత ప్రతినిధి బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) చిట్యాల మండల పార్టీ అధ్యక్షులుగా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గ్యార శేఖర్ ఎన్నికైనట్లు బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్…

జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులుగా ఇంజనీర్ సాదతుల్లాహుసైనీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులుగా ఇంజనీర్ సాదతుల్లాహుసైనీ మరోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో గురు, శుక్ర వారాల్లో జరిగన కేంద్ర ప్రతినిధుల సభలో ఈ మేరకు ఆయన్ను ఎన్నుకున్నారు. 2023-2027 వరకూ నాలుగేళ్లపాటు ఆయన బాధ్యతలను…

You cannot copy content of this page