దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ అక్బర్ కి నియామక పత్రం

Spread the love

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టి‌పి‌సి‌సి మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సొహైల్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ అక్బర్కి నియామక పత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోషి మహేశ్,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాది రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,127 డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ ఖాన్, మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్,దుండిగల్ మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫాతిమా,ధర్మారెడ్డి,సైఫుద్దీన్ మరియు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page